Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటవీ శాఖ ఉద్యోగులపై దాడి: ఖండించిన పవన్ కల్యాణ్

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (17:29 IST)
ఇటీవల పల్నాడు జిల్లాలో అటవీ శాఖ ఉద్యోగులపై జరిగిన దాడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. వన్యప్రాణులను రక్షించడం, వాటిని సంరక్షించే సిబ్బందిపై ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. 
 
ఈ సంఘటనపై స్పందిస్తూ, పల్నాడు జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌తో కమ్యూనికేట్ చేసాడు, వన్యప్రాణుల అక్రమ రవాణాను ఉపేక్షించవద్దని ఉద్ఘాటించారు. అటవీ శాఖ సిబ్బంది భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవకాశాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో సమావేశమయ్యారు. 
 
ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ లార్సన్, ఆమె బృందానికి వారి సహకారాన్ని గుర్తించి, సత్కరించారు. యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ యువతకు మద్దతు ఇవ్వడంపై కూడా చర్చ దృష్టి సారించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments