Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాపాక పార్టీలో వున్నారో లేదో తెలియదు... పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (19:53 IST)
బెజవాడ ఈస్ట్, నరసాపురం కార్యకర్తలతో భేటీ సందర్భంగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగితే ఇస్తే రాష్ట్రం కుదేలైంది అని అన్నారు. వేరే పార్టీకి ఓటేశారని రేషన్ కార్డులు, ఇళ్ళపట్టాలు ఇవ్వని పరిస్థితులు వచ్చాయి.
 
ప్రభుత్వం అంటే ప్రజలందరి కోసం పనిచేయాలి కానీ కొందరు కోసం కాదు అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడగొడట్టం తేలికే కానీ కలపటం కష్టం అన్నారు. పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థలే అవకాశం అని పార్టీ నేతలు అందరూ దీనిపై దృష్టి పెట్టాలి అన్నారు. ఒక్కఛాన్స్ పార్టీలా కాకుండా ఛాన్స్ ఇవ్వకపోయినా ప్రజలకు అండగా ఉండాలి అన్నారు.
 
పార్టీలో ఎవరైనా ఇష్టం ఉంటేనే ఉండాలి బలవంతంగా కాదు. పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియదు. కాపాల కాసే రాజకీయాలు తాను చేయను అన్నారు. పార్టీకి రాజీనామా చేసి వెళ్తూ నాపై విమర్శలు చేస్తున్నారు.
 
విమర్శలు చేసే వారు వెయ్యి రూపాయలు సమాజం కోసం వదులుకోగలరా అని ప్రశ్నంచుకోవాలి అన్నారు. నాపై ఆధారపడ్డ వారిని, కుటుంబం కోసమే నిమాలు చేస్తున్నా, వేల కోట్ల ఆస్తి, నెలకో కోటి రూపాయలు ఆదాయం వస్తే సినిమాలు చేసే వాడిని కాదు అన్నారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments