Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు యాత్రకు సిద్ధమవుతున్న జనసేనాని

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (15:57 IST)
విజయదశమని పండుగను పురస్కరించుకుని అక్టోబరు ఐదో తేదీ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం చైతన్య రథాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది ఈ నెల 26వ తేదీకి పూర్తి స్థాయిలో సిద్ధంకానుంది. ఈ యాత్ర జరిగినన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఈ బస్సులోనే ఉంటారు. అందువల్ల అందుకు తగినట్టుగా ఇందులో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. 
 
అయితే, ఈ యాత్ర ఎక్కడ నుంచి ప్రారంభమవుతుందన్న విషయాన్ని ఈ నెల 18వ తేదీన అధికారికంకా ప్రకటిస్తారు. అలాగే, యాత్ర ఎన్ని విడతలుగా జరగాల్సి, ఏయే మార్గాలను కలపాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన మంగళగిరిలో జనసేన పార్టీ నేతలతో కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశం తర్వాత  అధికారికంగా ఓ ప్రకటన చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments