Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ప్రజల సమస్యలపై నరేంద్ర మోడీపై సమరం : పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (12:55 IST)
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమర శంఖం పూరించనున్నట్టు జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.  
 
తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తానని అందులో పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడిన సమస్యలకు కేంద్రం పరిష్కారం చూపిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
కాగా, సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలకు మద్దతిస్తున్నానని, జనసేన పార్టీ కార్యకర్తలు ఓటేసి గెలిపించాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు విజయం సాధించాయి. దీంతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments