Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ జగన్ జివిఎల్ శని గ్రహాలు: కొల్లు రవీంద్ర

ఏపీ క్యాబినెట్లో సౌమ్యుడిగా కనిపించే కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, జీవీఎల్ నర్సింహారావు ఆ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన శని గ్రహాలు అని వ్యాఖ్యలు చేసిన సంచలన రేపారు. పవన్ కల్యాణ్ టైమ్ పాస్ పొలిటీషియన్ అన

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (13:05 IST)
ఏపీ క్యాబినెట్లో సౌమ్యుడిగా కనిపించే కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, జీవీఎల్ నర్సింహారావు ఆ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన శని గ్రహాలు అని వ్యాఖ్యలు చేసిన సంచలన రేపారు. పవన్ కల్యాణ్ టైమ్ పాస్ పొలిటీషియన్ అనీ, అందుకే ఆంధ్రాలో కంటే  తెలంగాణలోనే ఎక్కువసేపు కాలక్షేపం చేస్తున్నారని అన్నారు.
 
ఇక వైఎస్ జగన్ పాదయాత్రను క్యాట్ వాక్ అంటూ అభివర్ణించారు. జీవిఎల్‌ని కమెడీయన్‌గా పోల్చుతూ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఈ త్రిమూర్తులు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఈ ముగ్గురి నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలని రాష్ట్ర ప్రజలు నవగ్రహాలకు పూజలు చేయాలంటూ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత ఏపీలో అవినీతి జరుగుతోందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments