Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై పవన్- బాలయ్య.. ఫ్యాన్స్ ఖుషీ

సెల్వి
బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (20:32 IST)
pawan_balakrishna
తెలుగుదేశం, జనసేన కూటమికి స్టార్ క్యాంపెయినర్లు అయిన పవన్ కళ్యాణ్-నందమూరి బాలకృష్ణ తాడేపల్లిగూడెంలో జరిగిన భారీ రాజకీయ సమావేశంలో వేదికను పంచుకున్నారు. పవన్, బాలకృష్ణ కలిసి నిలబడిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
బాలకృష్ణ తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి వేదికపైకి రాగా, పవన్ తన కుర్చీలోంచి లేచి బాలకృష్ణ వైపుకు వెళ్లి పక్కనే నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సీన్ జనసేన-తెలుగుదేశం ఫ్యాన్స్‌కు పండగలా మారింది. ఈ ఘటనపై బాలకృష్ణ చాలా పాజిటివ్‌గా స్పందించడంతో పవన్‌తో పాటు ఆయన కూడా ఎనర్జీగా కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments