Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై పవన్- బాలయ్య.. ఫ్యాన్స్ ఖుషీ

సెల్వి
బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (20:32 IST)
pawan_balakrishna
తెలుగుదేశం, జనసేన కూటమికి స్టార్ క్యాంపెయినర్లు అయిన పవన్ కళ్యాణ్-నందమూరి బాలకృష్ణ తాడేపల్లిగూడెంలో జరిగిన భారీ రాజకీయ సమావేశంలో వేదికను పంచుకున్నారు. పవన్, బాలకృష్ణ కలిసి నిలబడిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
బాలకృష్ణ తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి వేదికపైకి రాగా, పవన్ తన కుర్చీలోంచి లేచి బాలకృష్ణ వైపుకు వెళ్లి పక్కనే నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సీన్ జనసేన-తెలుగుదేశం ఫ్యాన్స్‌కు పండగలా మారింది. ఈ ఘటనపై బాలకృష్ణ చాలా పాజిటివ్‌గా స్పందించడంతో పవన్‌తో పాటు ఆయన కూడా ఎనర్జీగా కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments