Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టిసీమపై దద్ధరిల్లిన అసెంబ్లీ: జ్యోతుల నెహ్లూ Vs చంద్రబాబు

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (15:17 IST)
ఏపీ అసెంబ్లీలో పట్టిసీమ ప్రాజెక్టుపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ప్రధానంగా సీఎం చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

వైసీపీ పార్టీ పట్టిసీమకు వ్యతిరేకమా? లేదా అనుకులమా? అని ఏపీ సీఎం చంద్రబాబు అనేకసార్లు ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి తాము వ్యతిరేకం కాదని, కానీ నదుల అనుసంధాన విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
 
అంతకుముందు పట్టిసీమ ప్రాజెక్టుపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు పెట్టింది రూ.200 కోట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. కేవలం ధనార్జన కోసం, వ్యక్తిగత ప్రయోజనం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని నెహ్రూ ఆరోపించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments