Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల ప్రజలు జగన్ బట్టలూడదీశారు... మంత్రి పత్తిపాటి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డికి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పారనీ, ఆయన బట్టలూడదీశారంటూ సెటైర్లు వేశారు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. మీడియాతో ఆయన మాట్లాడుతూ... నంద్యాల ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి అవాకులు చెవాకులు పేలితే ఏం జరుగుతు

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (17:36 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డికి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పారనీ, ఆయన బట్టలూడదీశారంటూ సెటైర్లు వేశారు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. మీడియాతో ఆయన మాట్లాడుతూ... నంద్యాల ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి అవాకులు చెవాకులు పేలితే ఏం జరుగుతుందో తెలియజేశారని అన్నారు.
 
కాకినాడలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందనీ, తెదేపా-భాజపా కలిసి 30కి పైగా స్థానాలను సాధిస్తాయని జోస్యం చెప్పారు. 20 ఏళ్ల తర్వాత కాకినాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురబోతోందని జోస్యం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పరాభవం తప్పదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments