Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాభిని కస్టడీకి అప్పగించాలి : కోర్టులో పిటిషన్ - చుక్కెదురు

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (14:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బోషడీకే అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్‌ను ఇటీవ‌ల పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు కొన్ని గంటల్లోనే బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం ఆయన మాల్దీవులకు వెళ్లారు. 
 
ఈ నేపథ్యంలో ఆయ‌న‌ను త‌మ క‌స్ట‌డీకి అప్ప‌గించాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ వేయ‌గా దాన్ని గురువారం కోర్టు కొట్టివేసింది. పోలీసుల పిటిష‌న్‌ను డిస్మిస్ చేస్తున్న‌ట్లు విజ‌య‌వాడ కోర్టు పేర్కొంది. ఇటీవ‌ల జ‌గ‌న్‌పై ప‌ట్టాభి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కారణంగా, చోటుచేసుకున్న తదనంతర ప‌రిణామాల వ‌ల్ల‌ ఏపీ వ్యాప్తంగా క‌ల‌క‌లం చెల‌రేగిన విష‌యం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments