Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె పెళ్లిపై గొడవ.. పోటీపడి భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి

కన్నబిడ్డ వివాహంపై భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ చివరికి ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన సోమవారం రాత్రి పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుంగనూరు మండలంలోని ఆరడిగుంట గ్రామానికి చెం

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (10:12 IST)
కన్నబిడ్డ వివాహంపై భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ చివరికి ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన సోమవారం రాత్రి పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుంగనూరు మండలంలోని ఆరడిగుంట గ్రామానికి చెందిన రాజన్న, అతని భార్య మంజుల (37) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కుమార్తె ప్రేమావతి పెళ్లి విషయంపై భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
 
ప్రేమావతిని తమ బంధువుల ఇవ్వాలని మంజుల పట్టుబట్టింది. మరో రెండేళ్ల వరకు పెళ్లి ప్రస్తావనే వద్దని రాజన్న ఘర్షణ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన మంజుల ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్నహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త రాజన్న తానూ చనిపోతానని ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుమారై కేకలు వేయడంతో స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మంజుల మృతిచెందగా రాజన్న ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments