Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనయుడికి కాకపోతే తండ్రికి... జగనన్న షాక్

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:24 IST)
ఎన్నికల జోరు ఊపందుకొంటున్న వేళ... రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఆశావహులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పర్చూరు సీటు ఆశించి ఇటీవలి కాలంలో వైకాపాలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్‌లలో, దగ్గుబాటి హితేష్‌కు జగనన్న తన స్టైల్ ఫ్యాన్ షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. 
 
హితేష్‌ అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడాన్ని కారణంగా చూపుతూ టికెట్‌ ఇచ్చే విషయంలో జగన్‌ పునరాలోచనలో పడినట్లు సమాచారం. పర్చూరు వైకాపా అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును రంగంలోకి దించబోతున్నట్లు కూడా అనధికారిక వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగా మరి... తనయుడికి కాకపోతే తండ్రికి... ఏ పదవైనా... ఏమైనా అటు తిరిగీ... ఇటు తిరిగీ కుటుంబం దాటిపోకుండా ఉంటే చాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments