Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి అస్తమయం బాధాకరం

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (13:24 IST)
ప్రముఖ పండితులు, ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం చెంద‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. ఆయ‌న మ‌ర‌ణించారన్న వార్త బాధ కలిగించింద‌ని ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రి చంద‌న్, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు సంతాపం తెలిపారు. 
 
 
ఉగాది రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి చెప్పే విశేషాలు ప్రతి తెలుగు వ్యక్తికీ చిరపరిచితమేన‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. పురాణ, ఇతిహాస, వేద విశేషాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా, అధ్యాత్మిక చింతన పెంచేలా చంద్రశేఖర శాస్త్రి ఉపన్యాసాలు సాగేవ‌ని పేర్కొన్నారు. ధర్మ సందేహాలు, ధర్మ సూక్ష్మాలు కార్యక్రమాల ద్వారా హిందూ ధర్మంపై అవగాహన పెంచార‌ని కొనియాడారు.  చంద్రశేఖర శాస్త్రి ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాన‌ని నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments