Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం: రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (19:01 IST)
స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఇంతకుముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం... వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
 
ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపినట్లు వెల్లడించారు. త్వరలో సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
 
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్. ఆలయ మర్యాదలతో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు దేవస్థానం అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments