Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న పద్మరాజ పీఠాధిపతి.

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (21:32 IST)
కర్ణాటక రాష్ట్రం ముళబాగల్లోని పద్మరాజమఠ పీఠాధిపతి కేశవనిధి తీర్థ స్వామి శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు, ప్రధాన అర్చకులు ఆయనకు ఆలయం ఎదుట సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికి ఆలయప్రవేశం చేయించారు. 
 
అనంతరం ఆయన స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తదితరులు పాల్గొన్నారు. 
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments