Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి తరహాలోనే మచిలీపట్నం పోర్టు రైతులకు ప్యాకేజీ

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (20:56 IST)
నవ్యాంధ్ర ప్రదేశ్‌ రాజధాని నగరం అమరావతి ప్యాకేజీ తరహాలోనే మచిలీపట్నం పోర్టు ప్రాంతం రైతులకు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. భూసేకరణపై రైతులు ఆందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. పోర్టు రైతులు సహకరించాలని కోరారు. 
 
శుక్రవారం శాసనసభలోని సీఎం ఛాంబర్‌లో చంద్రబాబును మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ కలిసి రైతుల ఆందోళనపై వివరించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. రైతులకు హాని కల్గించే ఏ చర్యలను తమ ప్రభుత్వం తీసుకోదన్నారు. మచిలీపట్నం పోర్టు సిటీని మెగా ఇండస్ట్రియల్‌ సిటీగా మార్చాలని పట్టుదలతో ఉన్నట్లు సీఎం తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments