Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ ఒక కొలంబియా మాఫియా కింగ్ పాబ్లో ఎస్కొబార్‌ : సీఎం చంద్రబాబు

వరుణ్
శుక్రవారం, 26 జులై 2024 (11:31 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని కొలంబియాకు చెందిన మాఫియా కింగ్ మాబ్లొ ఎస్కొబార్‌ గవేరియాతో ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు పోల్చారు. ఏపీలో అసెంబ్లీలో శాంతిభద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన 40 యేళ్ల రాజకీయ జీవితంలో జగన్ వంటి నేతను ఎక్కడా చూడలేదన్నారు. అందుకే ఆయన్ను ఎస్కొబార్‍‌తో పోల్చుతున్నట్టు చెప్పారు. 
 
పాబ్లొ ఎస్కొబార్ గవేరియా కొలంబియా దేశానికి చెందిన డ్రగ్ లార్డ్. అతడొక నార్కో టెర్రరిస్ట్. ఘోరమైన విషయం ఏమిటంటే... అలాంటి వ్యక్తి రాజకీయ నేతగా మారాడు. 
 
మాదక ద్రవ్యాల అమ్మకాన్ని మరింత విస్తరించాడు. ఆ సమయంలో అతడు సంపాదించిన సొమ్ము అక్షరాలా రూ.2.51 లక్షల కోట్లు. ఇపుడా సొమ్ము విలువ రూ.7.54 లక్షల కోట్లు. కేవలం డ్రగ్స్ విక్రయించి అంత సొమ్మును సంపాదించాడు. 
 
జగన్ కూడా టాటా, అంబానీలను మించి ధనవంతుడు కావాలనుకుంటున్నాడు. కొందరికి అవసరాలు ఉంటాయి. కొందరికి దురాశ ఉంటుంది. ఇంకొందరికి వెర్రి వ్యామోహం ఉంటుంది. ఆ వెర్రి వ్యామోహం ఉన్నవాళ్లు ఏమైనా చేస్తారు. అంలాటి వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి అని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments