అదో పవిత్ర పుణ్య క్షేత్రం అక్కడ. ఆ పుణ్య క్షేత్రంలో ఓ హోటల్ యజమాని రాక్షసుడిలా వ్యవహరించాడు. వంద రూపాయలు చోరీ చేశారని కార్మికునిపై తెగబడ్డాడు. గొడ్డును బాదినట్లు బాదారు. స్టోర్ గది వేసి బంధించారు. ఈ సంఘటన జరిగింది సాక్షాత్తు తిరుమలేశుని చెంతన తిరుమలలోనే.. వివరాలిలా ఉన్నాయి.