Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండలి ఛైర్మన్‌కు మూడు ఆప్షన్లు మాత్రమే: మంత్రి పిల్లి సుభాష్‌

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (05:47 IST)
మండలి ఛైర్మన్‌కు మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. బిల్లు పాస్‌ చేయాలని, లేదంటే బిల్లు తిరస్కరించాలని, లేదంటే సెలెక్ట్‌ కమిటీకి పంపాలని చెప్పారు.

రెండు, మూడు ఆప్షన్లు లేవు కాబట్టి బిల్లు పాస్‌ అయినట్టేనని పేర్కొన్నారు. బిల్లులను గవర్నర్‌కు పంపిస్తామని తెలిపారు. మండలి ఛైర్మన్‌, అధికారాలను దుర్వినియోగం చేశారని, విచక్షణాధికారాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదన్నారు.

సందిగ్ధంలో ఉన్నప్పుడు మాత్రమే విచక్షణాధికారాలు వర్తిస్తాయని విమర్శించారు. ఓటింగ్‌ జరగకుండా సెలెక్ట్‌ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు.

సెలెక్ట్‌ కమిటీని చూసి భయపడాల్సిన దౌర్భాగ్యం తమకు లేదని, 14 రోజులు ముగిశాయి కాబట్టి బిల్లులు ఆమోదం పొందినట్టేనని సుభాష్‌చంద్రబోస్ తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments