Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల కూడా జంప్... వైసీపీలో జ‌గ‌న్ ఒక్కరే...: ప‌ల్లె వ్యాఖ్య

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మోహన్ రెడ్డి తప్ప ఇక ఎవ‌రూ మిగ‌ల‌రు అని ఏపీ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి అన్నారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ తీరుతో విసిగిపోయిన విజయమ్మ, ష‌ర్మిలా కూడా ఆ పార్టీలో ఉండర‌న్నారు.

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (18:51 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మోహన్ రెడ్డి తప్ప ఇక ఎవ‌రూ మిగ‌ల‌రు అని ఏపీ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి అన్నారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ తీరుతో విసిగిపోయిన విజయమ్మ, ష‌ర్మిలా కూడా ఆ పార్టీలో ఉండర‌న్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా జులై నాటికి అప్ ఫైబర్ నెట్ గ్రిడ్ ప్రజలకు అందుబాటులోకి తెస్తామ‌ని మంత్రి చెప్పారు. సమాచార పౌర సంబంధాల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలో భర్తీ చేస్తామ‌ని రఘునాథరెడ్డి హామీ ఇచ్చారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments