Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపులను నడిపే వ్యక్తి ఏకైక వ్యక్తి చంద్రబాబే : హోం మంత్రి చిన‌రాజ‌ప్ప‌

విజ‌య‌వాడ‌: కాపుల‌ను న‌డిపే ఏకైక వ్య‌క్తి చంద్ర‌బాబు ఒక్క‌రే అని హోం మంత్రి చిన‌రాజ‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాపుల‌ను అభివృద్ధి వైపు చంద్ర‌బాబు ఒక్క‌రే న‌డ‌ప‌గ‌ల‌ర‌ని, మ‌రెవ‌రి వ‌ల్లా సాధ్యం కాద‌న్నారు. విజయవాడలో మూడు రోజులుపాటు కాపు జాబ్ మేళా

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (12:28 IST)
విజ‌య‌వాడ‌:  కాపుల‌ను న‌డిపే ఏకైక వ్య‌క్తి చంద్ర‌బాబు ఒక్క‌రే అని హోం మంత్రి చిన‌రాజ‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాపుల‌ను అభివృద్ధి వైపు చంద్ర‌బాబు ఒక్క‌రే న‌డ‌ప‌గ‌ల‌ర‌ని, మ‌రెవ‌రి వ‌ల్లా సాధ్యం కాద‌న్నారు. విజయవాడలో మూడు రోజులుపాటు కాపు జాబ్ మేళాను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాపు నాయ‌కులతోపాటు బీసీ మంత్రులు కూడా పాల్గొన్నారు.
 
కాపుల అభ్యున్నతే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమ‌ని ఈ సంద‌ర్భంగా చినరాజప్ప చెప్పారు. కాపులకు మేలు చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే అని, కాపు జాతిని మాయ మాటలతో తప్పుదారి పట్టించేవారి ముద్ర‌గ‌డ వంటి వారి మాటలను నమ్మకండి చిన రాజప్ప హిత‌వు చెప్పారు. కాపులను బిసీల్లో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంకితభావంతో కృషి చేస్తున్నార‌ని సెల‌విచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments