Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 నెలల్లో 25శాతం అక్షరాస్యత శాతం పెరిగింది!

Webdunia
మంగళవారం, 19 ఆగస్టు 2014 (13:19 IST)
ఒంగోలు జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని తొమ్మిది నెలల్లో 25 శాతం పెంచామని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ తెలిపారు. జిల్లాలో 2011 జనాభాలెక్కల ప్రకారం కేవలం 63.08 శాతం అక్షరాస్యత మాత్రమే ఉందన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 16వ స్థానంలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 13 జిల్లాల్లో నాల్గవ స్థానంలో ఉన్నామన్నారు. జిల్లాలో ప్రకాశం అక్షరవిజయం కార్యక్రమాన్ని రెండుదశల్లో అమలు చేశామని చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments