Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ చేస్తూ వాగులో దిగారు.. ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు..

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (16:00 IST)
టిక్ టాక్ మోజు ముగ్గురు ప్రాణాల మీదకు తెచ్చింది. టిక్ టాక్‌లో వీడియో చేద్దామని చెరువులో దిగి ముగ్గురు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పుల కప్పవాగులో సంఘటన జరిగింది.
 
గోనుగొప్పుల గ్రామానికి చెందిన ముగ్గురు బిటెక్ విద్యార్థులు కప్పవాగులోకి  వచ్చారు. వర్షం ఎక్కువగా పడడంతో ఈ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో యువకులు ఉత్సాహంగా వాగులో దిగి టిక్ టిక్ వీడియో చేసేందుకు ప్రయత్నించారు.
 
అయితే ఒక్కసారిగా వరదనీరు ప్రవాహం పెరగడంతో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. ఇద్దరు విద్యార్థులకు ఈత తెలియడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే దినేష్ అనే యువకుడు మాత్రం ఈత రాకపోవడంతో చనిపోయాడు. దినేష్ మ్రుతదేహాన్ని  స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారమిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments