Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్ర రాజధానిపై మరో పిటిషన్ - 31న విచారణ?

Webdunia
గురువారం, 26 జనవరి 2023 (17:15 IST)
నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర విభజన సమయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నిజానికి నవ్యాంధ్ర రాజధాని అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైవున్నాయి. తాజాగా మరో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. 
 
రాజధాని అమరావతి విషయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి ఈ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. రాజధానిపై అంశఁపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం సవాల్ చేస్తూ అపెక్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇపుడు ఈ పిటీషన్లన్నింటిపై ఈ నెల 31వ తేదీన అపెక్స్ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరస్పరం నోరుపారేసుకున్న మోహన్ బాబు - మంచు మనోజ్!!?

బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమలో వున్న సమంత? చేతులు పట్టుకుని సంథింగ్ సంథింగ్

'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్ల సునామీ - ఇండస్ట్రీ ఆల్‌టైమ్ రికార్డు

హాస్య మూవీస్ బ్యానర్‌‌పై హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ప్రారంభం

గోవాలో ఆత్మహత్యకు పాల్పడిన టాలీవుడ్ నిర్మాత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments