Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలను కలుపుతూ మరో జాతీయ రహదారి.. కేంద్రం ఓకే..

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (12:13 IST)
దేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. తెలంగాణాలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జమ్మలమడుగు వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.4,706 కోట్ల నిధులను వెచ్చించనున్నారు. ఈ రహదారి నిర్మాణం కోసం వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో టెండర్లను ఆహ్వానించనున్నారు. మొత్తం 255 కిలోమీట్ల మేరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. 
 
ఈ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా, ఇప్పటికే పెన్నానదిపై వంతెన నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ల ప్రక్రియను చేపట్టింది. ఇపుడు నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ జాతీయ రహదారిని తెలంగాణాలో 91 కిలోమీటర్లు, ఏపీలో 164 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నారు. మొత్తం ప్యాకేజీల కింద ఈ రోడ్డు నిర్మాణం చేపడుతారు. 2023 ఫిబ్రవరి తొలి వారంలో టెండర్ల ప్రక్రియను చేపట్టి యేడాదిన్నర కాలంలోనే పూర్తి చేయాలని కేంద్ర భావిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం