Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుకుంటే ఎంతసేపు.. తాడేపల్లి ప్యాలెస్‌ను కూల్చడానికి ఒక్క నిమిషం చాలు..!

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (21:35 IST)
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లేదా అంతకంటే ముందుగా ఎన్నికలు జరిగినా విజయం తెలుగుదేశం పార్టీకేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యూనియన్‌ నేతలతో సమావేశమయ్యారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను వేధింపులకు గురిచేస్తోందని, వారిపై తప్పుడు కేసులు పెట్టిందని చంద్రబాబు విమర్శించారు. 
 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీ సర్కారును చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. అనుకుంటే తాడేపల్లి ప్యాలెస్‌ను ఒక్క నిమిషంలోపే కూల్చివేయవచ్చని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి చేదు గుణపాఠమని పేర్కొన్నారు.
 
ప్రతిపక్షాల నుంచి టీడీపీని తరిమికొట్టాలన్న సీఎం జగన్ ప్లాన్ కేవలం కల మాత్రమేనని, అది నెరవేరదని చంద్రబాబు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్‌సీపీని ఇంటికి పంపిస్తారని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని టీడీపీ అధినేత ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments