Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

Webdunia
మంగళవారం, 10 మే 2022 (09:59 IST)
నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలైనాయి. 
 
మంగళవారం ఉదయం మండలంలోని బద్దెవోలులో ఆర్టీసి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments