Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంట ముందుగా ఇంటికి... ఏపీ ప్రభుత్వం ఆఫర్... ఎవరికి?

అమరావతి : రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా గంట ముందుగా ఇంటికి వెళ్లిపోవడానికి ముస్లిము ఉద్యోగులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు టీచర్లు, అవుట్ సోర్సింగ్, క

Webdunia
మంగళవారం, 15 మే 2018 (20:08 IST)
అమరావతి : రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా గంట ముందుగా ఇంటికి వెళ్లిపోవడానికి ముస్లిము ఉద్యోగులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు టీచర్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకూ ఈ వెసులుబాటు కల్పించించింది. 
 
ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకూ నెల రోజుల పాటు రంజాన్ మాసం ముగిసేవరకూ సాయంత్ర సమయంలో విధుల నుంచి గంట ముందుగా ఇంటికి వెళ్లిపోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చినట్లు ప్రభుత్వ సాధారణ పరిపాలన కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఆ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments