Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంట ముందుగా ఇంటికి... ఏపీ ప్రభుత్వం ఆఫర్... ఎవరికి?

అమరావతి : రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా గంట ముందుగా ఇంటికి వెళ్లిపోవడానికి ముస్లిము ఉద్యోగులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు టీచర్లు, అవుట్ సోర్సింగ్, క

Webdunia
మంగళవారం, 15 మే 2018 (20:08 IST)
అమరావతి : రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా గంట ముందుగా ఇంటికి వెళ్లిపోవడానికి ముస్లిము ఉద్యోగులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు టీచర్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకూ ఈ వెసులుబాటు కల్పించించింది. 
 
ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకూ నెల రోజుల పాటు రంజాన్ మాసం ముగిసేవరకూ సాయంత్ర సమయంలో విధుల నుంచి గంట ముందుగా ఇంటికి వెళ్లిపోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చినట్లు ప్రభుత్వ సాధారణ పరిపాలన కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఆ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments