Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా కావాలి...! నెల్లూరులో వ్యక్తి ఆత్మహత్య...!!

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (10:21 IST)
ప్రత్యేక హోదా ఖాతాలోకి మరో బలిదానం జరిగి పోయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 
 
నెల్లూరు జిల్లా వేదాయ పాలెంలో లక్ష్మయ్య అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోరుతూ, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను తెలుపుతూ, ఓ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందులో జై ఆంధ్రప్రదేశ్... జై జై ప్రత్యేక హోదా అనే నినాదాన్ని రాశారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అందులో పేర్కొన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments