Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజురోజుకూ పెరుగుతున్న ఒమిక్రాన్ భయం - ఫోన్లు స్విచాఫ్ చేసిన ప్రయాణికులు

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (13:16 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ భయం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికే మన దేశంలో ఈ కేసులు వెలుగు చూశాయి. ఈ వైరస్ పట్ల అంతగా భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, ప్రజలు, ప్రభుత్వాలు మాత్రం భయంతో వణికిపోతున్నాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అనేక చర్యలను చేపడుతున్నాయి. కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా కొత్త మార్గదర్శకాలను శుక్రవారం రిలీజ్ చేసింది. 
 
ఇదిలావుంటే, ఈ నెల ఒకటో తేదీ నుంచి వివిధ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 12,500 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో 1,700 మంది విశాఖ జిల్లాకు చెందినవారు. అంతేకాకుండా, విదేశాల నుంచి వచ్చిన వారిలో 9 వేల మంది అడ్రస్‌లను అధికారులు గుర్తించారు. కానీ, మరో 3500 మందిని సంప్రదించడానికి అధికారులు ప్రయత్నించగా, వారు తమ మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేశారు. దీంతో వారిని సంప్రదించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాస్‌పోర్టుల్లో ఉన్న చిరునామాలా ద్వారా వారిని గుర్తించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments