Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నం స్మార్ట్ సిటీకి అమెరికా సహాయం!

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (12:37 IST)
విశాఖపట్నం స్మార్ట్ సిటీగా మారబోతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో, ఏపీలోని పలు నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్ సిటీల నిర్మాణానికి మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. 
 
ప్రధాని నరేంద్ర మోడీ, తన అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో జరిపిన భేటీ సందర్భంగా స్మార్ట్ సిటీల అంశం ప్రస్తావనకు వచ్చింది.
 
భారత్ లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు సహాయం చేయనున్నట్లు ఒబామా ప్రకటించారు. ఒబామా ప్రకటనను స్వాగతించిన మోడీ, అమెరికా సహాయం చేయాల్సిన మూడు స్మార్ట్ సిటీల పేర్లను వెల్లడించారు. 
 
ఇందులో రాష్ట్రంలోని విశాఖ కూడా ఉంది. అలహాబాద్, అజ్మీర్‌లను కూడా అమెరికా సహకారంతో మోడీ ప్రభుత్వం స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దనుంది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments