Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై పెళ్లికొడుకు, శోభనం రోజున అతడు గే అని తెలిసి పెండ్లికుమార్తె షాక్

Webdunia
సోమవారం, 27 జులై 2020 (23:41 IST)
పెళ్ళి పేరుతో ఓ యువకుడు వంచించిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. ఎన్ఆర్ఐ పెళ్లి పేరుతో ఓ రైతు కుటుంబం మోసపోయింది. 50 లక్షల నగదు, 75 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చి ఎన్ఆర్ఐ పెళ్లికొడుకు అని సంబుర పడి గ్రాండ్‌గా వివాహం జరిపించారు.
 
అయితే శోభనానికి ఏర్పాట్లు చేస్తే నాలుగు రోజులుగా అనారోగ్యంగా ఉందని ఆ యువకుడు తప్పించుకుని తిరగడం, అతడు ప్రవర్తన విచిత్రంగా ఉండటంతో యువతి గట్టిగా నిలదీయడంతో తను గేనని, అమెరికాలో గత నాలుగేళ్లుగా ఓ బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తున్నానని సమాధాంన చెప్పడంతో ఆ వధువు షాక్‌కు గురైంది.
 
నేను నిన్ను బాగా చూసుకుంటాను అని నీ శారీరక అవసరాలకోసం నా మిత్రుడు ఉన్నాడని చెప్పడంతో కన్నీరుమున్నీరుగా విలపించిన ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో పెళ్లికొడుకు తల్లిదండ్రులను నిలదీశారు అమ్మాయి బంధువులు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు తల్లిదండ్రులు యువతి కుటుంబంపై దాడికి దిగారు. దీంతో తమకు న్యాయం చేయాలని అర్బన్ ఎస్పీని ఆశ్రయించింది యువతి కుటుంబం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments