Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడెందుకు నోరు మెదపరు?.. వైసీపీకి బృందాకారత్ సూటి ప్రశ్న

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (07:50 IST)
మోడీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని.. వారికి రక్షణ లేకుండా పోతోందని ఆరోపించారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్. విశాఖలో పర్యటించిన ఆమె.. కేంద్రం చట్టాలను పనిచేయలేనివిగా చేస్తోందన్నారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై సీపీఎం పోరాటానికి సిద్దమవుతోందని చెప్పారు.
 
 ఉన్నావ్ ఘటనపై సుప్రీం కోర్టు తీర్పు మోడీకి చెంపపెట్టు లాంటిదన్నారు బృందాకారత్. బేటీ బచావో అంటూ నినాదాలు ఇచ్చి బాలికలకు రక్షణ ఇవ్వలేకపోతున్నారని అన్నారు.
 
పార్లమెంట్ లో వైసీపీ తీరు ఆంధ్ర ప్రజలకు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు బృందా. ప్రతిపక్ష పార్టీగా ఏపీకి ప్రత్యేక హోదా అంటూ పోరాటాలు చేసిన వైసీపీ పార్లమెంట్ లో ఇపుడు నోరు మెదపడం లేదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments