Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. బస్సులు, రైళ్లలో ఒకటే జనం.. ఏపీ ప్రజలకు ఏమైంది?

సెల్వి
సోమవారం, 1 జులై 2024 (11:21 IST)
Chandra babu
జూన్ 4న జరిగిన పోలింగ్ కారణంగా చివరిసారిగా జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే బస్సులు, రైళ్లు నిండిపోయాయి. మళ్లీ నెల రోజుల తర్వాత రైలు స్టేషన్లు, బస్టాండ్‌లలో ఇదే దృశ్యం కనిపిస్తోంది. ఇందుకు కారణం ఏపీలోని కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు గణనీయమైన మొత్తంలో పెన్షన్ ద్వారా డబ్బును అందిస్తోంది.
 
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ మేరకు ఈ నెలలో భారీగా రూ.7000 పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న అనేక మంది స్థిరనివాసులు, స్థానికులు పెన్షన్ డబ్బుకోసం రైళ్లు, బస్సులెక్కి వచ్చేస్తున్నారు. 
 
దీంతో ఏపీలో కొత్త ప్రభుత్వం పింఛను సొమ్ము వాగ్దానాన్ని భారీగా పెంచిన ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పింఛన్‌ కార్యక్రమం ప్రారంభమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments