Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొనకొండ కాదు.. తిరుపతి కొండను ఏపీ రాజధాని చేయండి.. ఎవరు?

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (15:40 IST)
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ.. ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లోకెక్కే తిరుపతి మాజీ ఎంపి, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈసారి ఏకంగా ఎపి రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎపి రాజధాని అమరావతి నుంచి దొనకొండకు మారే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చారు. ఇది కాస్త రగడకు దారితీస్తోంది. 
 
టిడిపి నేతలు దీనిపై ఇప్పటికే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న రాజధాని ప్రాంతాన్ని వేరొక ప్రాంతానికి తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. 
 
సిఎం గారు.. మీరు ముందు రాజధానిని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఒకవేళ రాజధాని మారిస్తే దొనకొండ ఎందుకు.. తిరుపతి కొండను తీసుకోండి.. దొనకొండలో రాజధాని పెడితే క్యాన్సర్ వస్తుంది. అలాంటి పరిస్థితులే అక్కడ ఉన్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments