Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య రుతుపవనాలు-తిరుమల కొండను తాకిన మేఘాలు.. (video)

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (19:41 IST)
తిరుపతి నగరంలో భారీ వర్షాలు పడ్డాయి. మాండూస్ తుఫాను ఎఫెక్టుతో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు మదనపల్లి, రాయచోటి ప్రాంతం వరకు విస్తరించాయి. ఆపై అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఈ వర్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కొండపై ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. 
 
తిరుపతి నగరంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం కనిపించింది. ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల కొండలపై మేఘాలు అలా ఎగురుకుంటూ పోతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వెంకన్న కొండను మేఘాలు తాకి చూసేలా వున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments