Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య రుతుపవనాలు-తిరుమల కొండను తాకిన మేఘాలు.. (video)

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (19:41 IST)
తిరుపతి నగరంలో భారీ వర్షాలు పడ్డాయి. మాండూస్ తుఫాను ఎఫెక్టుతో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు మదనపల్లి, రాయచోటి ప్రాంతం వరకు విస్తరించాయి. ఆపై అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఈ వర్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కొండపై ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. 
 
తిరుపతి నగరంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం కనిపించింది. ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల కొండలపై మేఘాలు అలా ఎగురుకుంటూ పోతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వెంకన్న కొండను మేఘాలు తాకి చూసేలా వున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments