Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదు: కేసీఆర్

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (11:39 IST)
ఏపీ సీఎం చంద్రబాబుతో విద్యుత్ అంశంపై చర్చించేందుకు తాను సిద్ధమని... విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వద్ద అయినా, అబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహం వద్ద అయినా బాబుతో చర్చకు తాను రెడీ అని... ఎక్కడ చర్చిద్దామో ఆయననే డిసైడ్ చేయమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. 
 
శ్రీశైలంలో తాము 900 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంటే... తెలంగాణకు కేవలం 300 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని... దీనికి తాము ఎలా ఒప్పుకుంటామని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 
 
ఎన్ని అడ్డంకులు సృష్టించినా... శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు కూడా వెళతామని తెలిపారు.
 
తెలంగాణలో 250 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అంటున్నారని... అంతమంది అఘాయిత్యానికి పాల్పడినట్టు తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఆంధ్రలో 1500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేసీఆర్ ఆరోపించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments