Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పాఠశాలల్లో విద్యార్థుల ప్రార్థనలు రద్దు

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇకపై పాఠశాలల్లో ఉదయం పూట ప్రార్థనలు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, స్కూల్స్‌లలో క్రీడా పోటీలు కూడా నిర్వహించవద్దని కోరింది. 
 
ముఖ్యంగా, విద్యార్థులను తరగతి గదుల్లో భౌతికదూరం పాటించేలా కూర్చోబెట్టాలని, పాఠశాల ప్రాంగణంలో ఎక్కడా కూడా గుమికూడకుండా చూడాలని ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని కోరింది. 
 
అలాగే పాఠశాల గదులను, ఆవరణను ఎప్పటికపుడు శానిటైజ్ చేయాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుండాలని కోరింది. అదేసమయంలో విద్యార్థులు ఎవరైనా కరోనా వైరస్ బారినపడితే తక్షణం చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments