Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పాఠశాలల్లో విద్యార్థుల ప్రార్థనలు రద్దు

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇకపై పాఠశాలల్లో ఉదయం పూట ప్రార్థనలు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, స్కూల్స్‌లలో క్రీడా పోటీలు కూడా నిర్వహించవద్దని కోరింది. 
 
ముఖ్యంగా, విద్యార్థులను తరగతి గదుల్లో భౌతికదూరం పాటించేలా కూర్చోబెట్టాలని, పాఠశాల ప్రాంగణంలో ఎక్కడా కూడా గుమికూడకుండా చూడాలని ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని కోరింది. 
 
అలాగే పాఠశాల గదులను, ఆవరణను ఎప్పటికపుడు శానిటైజ్ చేయాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుండాలని కోరింది. అదేసమయంలో విద్యార్థులు ఎవరైనా కరోనా వైరస్ బారినపడితే తక్షణం చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments