Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ యువతి అత్యాచార కేసులో ముగ్గురి అరెస్టు

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:06 IST)
జిల్లా కేంద్రమైన నిజామాబాద్ పట్టణంలో ఓ ఆస్పత్రి గదిలో ఓ యువతికి మద్యంతాపించి అత్యాచారం చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులను అరెస్టు చేశారు. 
 
బాధిత యువతిపై ఆమె ప్రియుడితో పాటు అతని స్నేహితులు అత్యాచారం చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాధితురాలికి సదరు యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. 
 
బర్త్‌డే పార్టీ కోసం ఆర్మూర్‌ నుంచి యువతి వచ్చింది. యువతికి మద్యం తాగించి అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురిని పట్టుకోగా మరో ఇద్దరి కోసం గాలింపు చేస్తున్నారు. నిందితులపై అట్రాసిటీ, నిర్భయ కేసులు నమోదు చేశారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దాంతో నిందితులను ఈ రోజు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments