Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ యువతి అత్యాచార కేసులో ముగ్గురి అరెస్టు

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:06 IST)
జిల్లా కేంద్రమైన నిజామాబాద్ పట్టణంలో ఓ ఆస్పత్రి గదిలో ఓ యువతికి మద్యంతాపించి అత్యాచారం చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులను అరెస్టు చేశారు. 
 
బాధిత యువతిపై ఆమె ప్రియుడితో పాటు అతని స్నేహితులు అత్యాచారం చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాధితురాలికి సదరు యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. 
 
బర్త్‌డే పార్టీ కోసం ఆర్మూర్‌ నుంచి యువతి వచ్చింది. యువతికి మద్యం తాగించి అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురిని పట్టుకోగా మరో ఇద్దరి కోసం గాలింపు చేస్తున్నారు. నిందితులపై అట్రాసిటీ, నిర్భయ కేసులు నమోదు చేశారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దాంతో నిందితులను ఈ రోజు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments