Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి భేటీకే హ్యాండిచ్చిన చంద్రబాబు... అరవింద్ పనగరియా ఆగ్రహం..

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (09:56 IST)
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త పథకం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌ అరవింద్ పనగరియా హైదరాబాద్ పర్యటకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీ సీఎం డుమ్మాకొట్టడంతో ఆయనపై అరవింద్ పనగరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళితే..  నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అరవింద్ పనగరియా రాష్ట్రాల పర్యటనలో భాగంగా తొలిసారిగా ఏపీ, తెలంగాణలకు వచ్చారు. 
 
పర్యటనలో భాగంగా హైదరాబాదు చేరుకున్న పనగరియా ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కావాలని చూడగా, ఆయన కనిపించలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున కిందిస్థాయి అధికారులే పనగరియాతో భేటీకి వచ్చారు. దీంతో కాస్త ఇబ్బందిపడ్డ పనగరియా, తొలి భేటీలోనే చంద్రబాబు తనకు హ్యాండిచ్చారని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments