Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ: నిద్రిస్తున్న 9నెలల పాపను ఎత్తుకెళ్లాడు.. అత్యాచారానికి పాల్పడ్డాడు..

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (10:43 IST)
తెలంగాణలో ఘోరం జరిగిపోయింది. హాయిగా నిద్రపోతున్న తొమ్మిది నెలల చిన్నారిని ఓ మానవ రూపంలోని రాక్షసుడు ఎత్తుకెళ్లాడు. ఇంకా అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి పాల్పడటంతో చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో.. స్పృహ తప్పింది.


అంతే ఆ పాప చనిపోయిందని.. అక్కడ నుంచి పారిపోయాడు. బాలిక కనిపించకపోవడంతో ఈ ప్రాంతమంతా గాలించిన కుటుంబ సభ్యులు, బంధువులు బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లాలోని కుమార్ పల్లిలో పాప తన తల్లిదండ్రులతో కలిసి ఇంటిపై నిద్రిస్తోంది. ఈ క్రమంలో పక్క కాలనీలో నివాసం ఉంటే ప్రవీణ్ ఉదయాన్నే పాప నిద్రపోతుండగా ఆమెను ఎత్తుకెళ్లాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై పాప చనిపోయిందనుకుని పారిపోయాడు.
 
కానీ పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్కో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ ఘటనలో తమ ఒక్కగానొక్క కుమార్తె చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments