Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కారుపై ధిక్కార పిటిషన్ దాఖలు చేయనున్న రమేష్ కుమార్!?

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (15:04 IST)
ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తన పదవీకాలాన్ని కుదించి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి బాధ్యతల నుంచి తప్పించిన ఏపీ సర్కారుపై మాజీ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టులో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన తరపున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. 
 
కాగా, ఏపీ సర్కారు తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసింది. పైగా, రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి నియమించాలంటూ ఆదేశాలు జారీచేసింది. అయితే, జగన్ సర్కారు మాత్రం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 
 
అక్కడ కూడా ఏపీ సర్కారుకు చుక్కుదురైంది. పైగా, ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేదు. అలాగని, ఎస్ఈసీగా తిరిగి రమేష్ కుమార్‌నే నియమించాలన్న స్పష్టత ఇవ్వలేదు. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుని, పిటిషన్ దాఖలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments