Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి సేవలో నూతన వధూవరులు నిహారిక- చైతన్య

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (19:08 IST)
తిరుమలలో శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు నూతన దంపతులు చైతన్య-నిహారిక. ఆలయానికి చేరుకున్న ఈ దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 
 
ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక ఈ మధ్యే గుంటూరు మాజీ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యకు ఇచ్చి వివాహం చేశారు. ఈ నెల 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్‌లో గల విలాస్‌లో వివాహ వేడుకలు వైభవంగా జరిగాయి. అలాగే ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఘనంగా జరిగింది.
 
ఈ కార్యక్రమానికి మెగా కుటుంబం మొత్తం వచ్చింది. చిరంజీవితో మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన వధూవరులు కావడంతో సెంటిమెంట్‌గా శ్రీవారిని దర్సించుకున్నారు. నూతన జంటను ఆసక్తిగా భక్తులు చూశారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments