Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానవాటికలో అప్పుడే పుట్టిన శిశువు లభ్యం

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (10:59 IST)
మెదక్ జిల్లా సిద్ధిపేటలోని కోమటిచెరువు పక్కనే ఉన్న శ్మశానవాటికలో అప్పుడు పుట్టిన శిశువు లభ్యమైంది. శనివారం తెల్లవారుజామున శిశువు ఏడుపు వినిపించడంలో స్థానికలు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా పుట్టి కొన్ని గంటలే అయిన శిశువు కనిపించింది. 
 
దిగ్భ్రాంతి చెందిన వారు వారు శిశువును చేరదిసి... 108కి సమాచారం అందించారు. అనంతరం 108 వాహనంలో ఆ శిశువును ఆస్పత్రికి తరలించారు. ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
 
తర్వాత శ్మశానంలో శిశువు దొరికిన విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఈ అంశంపై ఐసీడీఎస్ అధికారులతో చర్చిస్తున్నారు. కాగా వేకువజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి శిశువును శ్మశానంలో వదిలి వెళ్లారని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిందని పోలీసులు వెల్లడించారు. దానిపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments