Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే చరిత్రలో శ్రీవారి ఆదాయంలో సరికొత్త రికార్డు

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (09:13 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే ఆదాయంలో సరికొత్త రికార్డు నమోదైంది. సోమవారం రికార్డు స్థాయిలో 6 కోట్ల 18 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. గత 2018 జూలై 26వ తేదీన రూ.6.28 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. సోమవారం ఏకంగా రూ.6.18 కోట్ల ఆదాయం రావడంతో తితిదే అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 
గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. ఈ యేడాది ఆరంభం నుంచి కరోనా వైరస్ వ్యాప్తి శాంతించడంతో పాటు కరోనా నిబంధనల్లో సడలింపులు ఇచ్చారు. దీంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో సోమవారం రికార్డు స్థాయిలో శ్రీవారికి రూ.6.18 కోట్ల ఆదాయం వచ్చింది. తితిదే చరిత్రలోనే ఈ తరహాలో ఆదాయం రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments