Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది నుంచే కొత్త జిల్లాల నుంచి కార్యకలాపాలు: సీఎం జగన్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (23:13 IST)
ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి కార్యకలాపాలు కొనసాగించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కావాలన్నారు. కొత్త జిల్లాల్లో ఉద్యోగులు పని చేసేందుకు భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించి.. అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పారు. 
 
కొత్త భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. ఇప్పటి నుంచే చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా పనులు మొదలు పెట్టాలని చెప్పారు. ఇప్పటి నుంచే చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా పనులు మొదలు పెట్టాలని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments