Webdunia - Bharat's app for daily news and videos

Install App

108 వచ్చిందాకా ఎందుకయ్యా... నా కారెక్కించండి, రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి అనిల్

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (16:40 IST)
రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి తక్షణ సాయం అందించడానికి చాలామంది ముందూవెనుకా ఆలోచిస్తుంటారు. ఐతే ప్రాణం ఎంతో విలువైనదన్న విషయం తెలిసినవారు రెప్పపాటు కూడా ఆలస్యం చేయరు. అదే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేశారు. 
 
సోమవారం నాడు ఆయన కలెక్టర్ల సదస్సుకు వస్తుండగా మార్గంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బాధితులు పడిపోయి వుండటం చూసిన మంత్రి అనిల్, వెంటనే బాధితులను తన కారులో తీసుకెళ్లాలని కోరారు. ఐతే ఆలోపుగానే 108 వాహనం రావడంతో క్షతగాత్రులను అంబులెన్సులో తీసుకుని వెళ్లారు. ఇదంతా మంత్రి దగ్గరుండి పర్యవేక్షించారు.
 
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించిన తీరుపై స్థానికులు శభాష్ అంటున్నారు. ఘటనా స్థలంలోని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు మంత్రిగారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments