Webdunia - Bharat's app for daily news and videos

Install App

108 వచ్చిందాకా ఎందుకయ్యా... నా కారెక్కించండి, రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి అనిల్

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (16:40 IST)
రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి తక్షణ సాయం అందించడానికి చాలామంది ముందూవెనుకా ఆలోచిస్తుంటారు. ఐతే ప్రాణం ఎంతో విలువైనదన్న విషయం తెలిసినవారు రెప్పపాటు కూడా ఆలస్యం చేయరు. అదే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేశారు. 
 
సోమవారం నాడు ఆయన కలెక్టర్ల సదస్సుకు వస్తుండగా మార్గంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బాధితులు పడిపోయి వుండటం చూసిన మంత్రి అనిల్, వెంటనే బాధితులను తన కారులో తీసుకెళ్లాలని కోరారు. ఐతే ఆలోపుగానే 108 వాహనం రావడంతో క్షతగాత్రులను అంబులెన్సులో తీసుకుని వెళ్లారు. ఇదంతా మంత్రి దగ్గరుండి పర్యవేక్షించారు.
 
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించిన తీరుపై స్థానికులు శభాష్ అంటున్నారు. ఘటనా స్థలంలోని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు మంత్రిగారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments