Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్

తిరుమల శ్రీవారిని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామి

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (22:14 IST)
తిరుమల శ్రీవారిని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్సించుకున్న నేపాల్ ప్రధాని టిటిడి అధికారులు ధన్యవాదాలు తెలిపారు.
 
అంతకుముందు నేపాల్ ప్రధాని ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న నేపాల్ ప్రధాని కాస్త విరామం తరువాత నేరుగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్సించుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments