Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (16:23 IST)
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చెడిమాల వద్ద జరిగిన రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చింతవరం నుంచి గూడురు వైపు వెళుతున్న ఆటోను వరగలి క్రాస్ రోడ్డు నుంచి చింతవరం వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. 
 
గూడూరు సొసైటీ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ సుధాకర్ ఆటోలోనే ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు లారీ చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరిని గూడూరు మండలం చెన్నూరు దళిత వాడకు చెందిన మాతంగి రాజశేఖర్, హరిసాయిగా గుర్తించారు. వీరిద్దరూ ఓ ఏజెన్సీలో పని చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments