Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో ఘోరం : ఆగివున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (17:45 IST)
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం మండలం దామరమడుగు మఠం వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, మరో 34 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీని ఢీకొట్టిన తర్వాత బస్సు 15 అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లో బోల్తాపడింది. దీంతో ఓ మహిళా ప్రయాణికురాలు చనిపోయారు. 
 
ఆత్మకూరు నుంచి నెల్లూరుకు వెళుతున్న పల్లెవెలుగు బస్సు నెల్లూరు - కడప రహదారిలో రోడ్డు పక్కన మఠం కాలనీ వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments